ఆలు సమోసా
కావలసినవి : మైదా 250 గ్రా బంగాళదుంపలు 3 ఉల్లిపాయ 1 వాము కొంచెం కర్వేపాకు కొంచెం కారం ,ఉప్పు సరిపడా పోపుదినుసులు నూనే వేయించుకోడానికి సరిపడా | |
తయారీ విధానం : 1 . ముందుగా బంగాళదుంపల ని ఉడకబెట్టుకొని తోక్కతిసి మేదుపుకోవాలి . 2 .ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని , కొంచం నూనే వేసుకుని వేడైన తర్వాత పోపు దినుసులు ,నిలువుగా తరిగిన ఉల్లిపాయ ని వేసుకొని వేయించుకోవాలి ,తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని ,కొంచెం కారం ,ఉప్పు , గరంమసాల వేసుకొని ఒక 3 నిమషాలు ముతపెట్టుకోవాలి.. 3 .ఇప్పుడు ఒక గిన్నె తీసుకోని అందులో మైదా ,సరిపడా ఉప్పు ,కారం ,వాము ,కొంచెం మరగబెట్టిన నూనే వేసుకొని కొంచెం గట్టిగ పూరి పిండి లా కలుపుకొని ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి . 4 .ఇప్పుడు పిండిని చిన్న చిన్న పూరిలా చేసుకొని ,సగానికి కట్ చేయాలి. 5 .కట్ చేసిన పూరి లో ముందుగా తయారు చేసిన కూర ను స్టుఫ్ఫ్ చేసి మడత పెట్టుకోవాలి. 6 .తయారు చేసుకున్న సమోసా లను బాగా మరిగిన నూనె లో దోరగా వేయించుకోవాలి. |
No comments:
Post a Comment