కావలసిన పదార్థాలు : మినపప్పు-అరకిలో బియ్యం - ఒక కిలో మెంతులు - 5 గ్రాములు అటుకులు - 50 గ్రాములు పంచదార - 10 గ్రాములు ఉప్పు - సరిపడ |
|
తయారీ విధానం : 1 ముందుగా మినపప్పు, బియ్యం, మెంతులు, అటుకులను వేరు వేరుగా ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. 2 గంట తర్వాత మూడింటిని గ్రై0డర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 3 దీనిలో పంచదార, ఉప్పు వేసి కలపాలి.దీనితో దోసెలకు కావలసిన పిండి రెడీ అయినట్టే. 4 ఒక చిన్న గిన్నెతో ఈ పిండి ముద్ద తీసుకుని వేడి వేడి పెనం పై వేసి చతురస్రాకారంలో రుద్దాలి. 5 కాలుతున్న దోసె పై నూనె వేసి దోరగా కాలేవరకు వుంచి అట్లకాడతో తీసెయ్యాలి. * చిట్కా: దోసెల పిండి కలిపేటప్పుడు జోరుగా వుంటే అందులో కొంచెం బియ్యపు పిండి కలిపితే సరి! |
|
'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు.
మరి ఇంకెందుకండి ఆలస్యం...
నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..
Wednesday, December 22, 2010
ఏం . ఎల్ .ఎ దోస
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment